ManaDesamNews

News in a click

సింగరేణికి ‘యుద్ధం’ సెగ డీజిల్, పేలుడు పదార్థాల కొరతతో బొగ్గు ఉత్పత్తికి భారీ గండి!
సింగరేణికి ‘యుద్ధం’ సెగ డీజిల్, పేలుడు పదార్థాల కొరతతో బొగ్గు ఉత్పత్తికి భారీ గండి!

ఒకవైపు అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితులు సింగరేణి సంస్థను కలవరపెడుతుంటే.. మరోవైపు బొగ్గు ఉత్పత్తి ఆందోళన కలిగిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 72 మిలియన్ టన్నుల బొగ్గును…

Read More
AP Government: వారసత్వంగా వచ్చే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.
AP Government: వారసత్వంగా వచ్చే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.

వారసత్వంగా వచ్చే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. గ్రామాల్లో ఇలాంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు…

Read More
Pawan Kalyan: పవన్ సీఎం కావాలని వైసీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? ఫ్యాన్ పార్టీ అసలు టార్గెట్ ఏంటి?
Pawan Kalyan: పవన్ సీఎం కావాలని వైసీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? ఫ్యాన్ పార్టీ అసలు టార్గెట్ ఏంటి?

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, చంద్రబాబు తర్వాత సీఎం ఎవరంటే లోకేశ్ పేరే వినిపించింది. అయితే సడెన్‌గా వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌కు సీఎం పోస్ట్ ఇవ్వాలని…

Read More
Kishan Reddy : ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛనివ్వండి సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ.
Kishan Reddy : ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛనివ్వండి సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ.

రామగుండం NTPC సెకండ్ ఫేజ్‌లో భాగంగా నిర్మిస్తున్న 2400 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు నుంచి కరెంటు కొనుగోలు చేసేలా ఒప్పందం (PPA) చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి…

Read More
IPL 2026: ఫ్యాన్స్‌కు బీసీసీఐ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడంటే?
IPL 2026: ఫ్యాన్స్‌కు బీసీసీఐ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడంటే?

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ ప్రపంచంలోనే…

Read More
Bellamkonda Sai Sreenivas : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
Bellamkonda Sai Sreenivas : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈరోజు (మార్చి 8) ఉదయం కావ్య రెడ్డితో ఆయన నిశ్చితార్థం జరిగింది. టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది!…

Read More
ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ అలర్ట్. తెలుగు రాష్ట్రాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ అలర్ట్. తెలుగు రాష్ట్రాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అప్పుడే మొదలైంది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రాబోయే రోజుల్లో ఈ…

Read More
మూసీ పరిసరాల్లో నైట్ టూరిజం.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా సీఎం ప్లాన్!
మూసీ పరిసరాల్లో నైట్ టూరిజం.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా సీఎం ప్లాన్!

హైదరాబాద్‌లోని మూసీ నది పరిసరాల్లో నైట్ టూరిజాన్ని డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల వల్ల ఆ ప్రాంతాలు…

Read More
వైసీపీకి చేసిన సేవలతో ఆర్టీసీకి ఏకంగా రూ. 3.23 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లింది.
వైసీపీకి చేసిన సేవలతో ఆర్టీసీకి ఏకంగా రూ. 3.23 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లింది.

మనదేశం, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో పార్టీ ప్లీనరీకి, బీసీ సభలకు ఆర్టీసీ బస్సులను భారీగా వాడుకున్నారు. అయితే వాటికి పూర్తి అద్దె చెల్లించకుండా అడ్డదారిలో రాయితీలు…

Read More