ManaDesamNews

News in a click

ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ అలర్ట్. తెలుగు రాష్ట్రాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ అలర్ట్. తెలుగు రాష్ట్రాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అప్పుడే మొదలైంది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రాబోయే రోజుల్లో ఈ…

Read More
వైసీపీకి చేసిన సేవలతో ఆర్టీసీకి ఏకంగా రూ. 3.23 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లింది.
వైసీపీకి చేసిన సేవలతో ఆర్టీసీకి ఏకంగా రూ. 3.23 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లింది.

మనదేశం, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో పార్టీ ప్లీనరీకి, బీసీ సభలకు ఆర్టీసీ బస్సులను భారీగా వాడుకున్నారు. అయితే వాటికి పూర్తి అద్దె చెల్లించకుండా అడ్డదారిలో రాయితీలు…

Read More
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు పక్కా.. ఇచ్చిన మాటలో ఒక్క పోస్టు కూడా తగ్గదు!
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు పక్కా.. ఇచ్చిన మాటలో ఒక్క పోస్టు కూడా తగ్గదు!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికాభివృద్ధి బాగా పెరిగింది. ఇది చూసి ఓర్వలేని వైసీపీ నేతలు, పెట్టుబడులు రావడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే అధికారంలో…

Read More
ఏపీ మందుబాబులు ఎగిరి గంతేసే న్యూస్.. ఇక ప్రతి వైన్ షాపులోనూ అది ఉండాల్సిందే!
ఏపీ మందుబాబులు ఎగిరి గంతేసే న్యూస్.. ఇక ప్రతి వైన్ షాపులోనూ అది ఉండాల్సిందే!

ఏపీలోని మందుబాబులకు ఇదొక గుడ్ న్యూస్! రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, బార్లలో ఇకపై డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి కానున్నాయి. ఏ షాపులోనూ యూపీఐ (ఆన్‌లైన్) పేమెంట్లను…

Read More
Andra: 60 నిమిషాల్లో భోగాపురం.. విశాఖ వాసులకు గుడ్ న్యూస్!
Andra: 60 నిమిషాల్లో భోగాపురం.. విశాఖ వాసులకు గుడ్ న్యూస్!

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీని పెంచడంపై ఏపీ ప్రభుత్వం గట్టి ఫోకస్ పెట్టింది. ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అయ్యేలోపే విశాఖలోని ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణను…

Read More