ManaDesamNews

News in a click

వైసీపీకి చేసిన సేవలతో ఆర్టీసీకి ఏకంగా రూ. 3.23 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లింది.
వైసీపీకి చేసిన సేవలతో ఆర్టీసీకి ఏకంగా రూ. 3.23 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లింది.

మనదేశం, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో పార్టీ ప్లీనరీకి, బీసీ సభలకు ఆర్టీసీ బస్సులను భారీగా వాడుకున్నారు. అయితే వాటికి పూర్తి అద్దె చెల్లించకుండా అడ్డదారిలో రాయితీలు…

Read More
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు పక్కా.. ఇచ్చిన మాటలో ఒక్క పోస్టు కూడా తగ్గదు!
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు పక్కా.. ఇచ్చిన మాటలో ఒక్క పోస్టు కూడా తగ్గదు!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికాభివృద్ధి బాగా పెరిగింది. ఇది చూసి ఓర్వలేని వైసీపీ నేతలు, పెట్టుబడులు రావడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే అధికారంలో…

Read More
ఏపీ మందుబాబులు ఎగిరి గంతేసే న్యూస్.. ఇక ప్రతి వైన్ షాపులోనూ అది ఉండాల్సిందే!
ఏపీ మందుబాబులు ఎగిరి గంతేసే న్యూస్.. ఇక ప్రతి వైన్ షాపులోనూ అది ఉండాల్సిందే!

ఏపీలోని మందుబాబులకు ఇదొక గుడ్ న్యూస్! రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, బార్లలో ఇకపై డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి కానున్నాయి. ఏ షాపులోనూ యూపీఐ (ఆన్‌లైన్) పేమెంట్లను…

Read More
ఆంధ్రాలో ఓ అద్భుతం.. ఈ గుడిలో మాల వేస్తే మందు అలవాటు మాయం!
ఆంధ్రాలో ఓ అద్భుతం.. ఈ గుడిలో మాల వేస్తే మందు అలవాటు మాయం!

సాధారణంగా మందు వ్యసనం నుంచి బయటపడటానికి డి-అడిక్షన్ సెంటర్లకు వెళ్తుంటారు. అయితే, ఏపీలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం మాత్రం ఇప్పుడు ఓ ఆధ్యాత్మిక డి-అడిక్షన్…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..

తిరుమల వెళ్లే భక్తులకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 3న చంద్రగ్రహణం ఉన్నందున శ్రీవారి ఆలయాన్ని కొన్ని గంటల పాటు మూసివేస్తున్నారు. ఈ సమయంలో స్వామివారి…

Read More